డివిజన్ కమిటీ అధ్యక్షుడు ఊట్ల శ్రీనివాస్
మంథని :- నేటి ధాత్రి
దళిత బంధు సాధన సమితి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంథని మండల సమావేశం నిర్వహించారు డివిజన్ కమిటీ అధ్యక్షుడు ఊట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కలెక్టర్ అకౌంట్లో డబ్బు ఉన్నందున దీనికి ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్ కోడ్ లేనందున మా దళితులకు కేటాయించబడిన యూనిట్లను వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమం లో డివిజన్ కమిటీ ప్రధాన కార్యదర్శి కే. చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు ఆర్ల.స్వామి కమిటీ క్యాషియర్ గద్దెల శంకర్ రాయ నర్సు . దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు