భద్రాచలం నేటి ధాత్రి
మీలాద్ ఉన్ నబి పండగ సందర్బంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఉన్న రోగులకు పండ్లు పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పరిమి. శ్రీనివాస రావు, పట్టణ అధ్యక్షులు అలీమ్,
సీనియర్ నాయకులు బంధం. శ్రీనివాస్ గౌడ్,తమ్మల. వెంకటేశ్వర్లు,మైనారిటీజిల్లా ప్రెసిడెంట్ మహమ్మద్ ఖాన్, ఎండీ హరీఫ్, ఎండి, బాబ్జి, sk. ఉస్మాన్, పాషా షారుద్దీన్, సేవాదళ్ మండలం అధ్యక్షులు శీలం. రామ్మోహన్ రెడ్డి,బసవరాజు, జిల్లా మహిళా కార్యదర్శి పందల. సరిత మరియు కార్యకర్తలు పాల్గొనరు
