ఐకెపి ఆధ్వర్యంలో పోతిరెడ్డి పల్లెలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ సుస్మిత

చేర్యాల నేటిధాత్రి…

చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏఈఓ సుష్మిత ప్రారంభించడం జరిగింది. మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోతిరెడ్డిపల్లి గ్రామంలోని రైతులందరూ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సిబ్బంది గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!