అనుమతి లేని కట్టడాలతో గోకులంతాగోల్మాయం

మున్సిపల్ ఆదాయం నీల్మయం

కూకట్పల్లి, ఫిబ్రవరి 21 నేటి ధాత్రి ఇన్చార్జి

గోకుల్ ప్లాట్స్ వెంకటరఒమణ కాల నీలో అయోమయం గోల్మాల్ గోవిం దంలా నిత్యం నిర్మాణమవుతున్న అనుమతులేని బాహుళ అంతస్తులె న్నో…. నిబంధనలకు పాతర అన్న చందంగా కొనసాగుతోంది ఇక్కడి వ్యవహారం………. ఇష్టానుసారంగా
బహుళ అంతస్తుల నిర్మాణాలు… అనుమతులు లేకుండానే .. పాత భవనాలపై,కొత్తవి కూడ అక్రమ
కట్టడాలు ఎన్నో. పత్తా లేని స్పెషల్ ట్రాస్క్ ఫోర్స్టీం అక్రమ కట్టడాల పై పత్రికలో కథనాలు…వచ్చిన స్పం
దించని టౌన్ ప్లానింగ్ అధికారులు .. ఫ్లాట్స్లో ఇష్టాను సారంగా వాటికి అనుమతులు నిల్ అంతస్తులు ఫుల్
అన్న చందంగా యధేచ్ఛగా కొంత మంది బీఆర్ఎస్కు చెందిన బిల్డర్లు ఈ ప్రాంతం స్థానిక శాసనసభ్యుల అండదండలతో ఈ నిర్మాణాలు కనుసైగలో టౌన్ ప్లానింగ్ అధికారు లు…కొన సాగిస్తున్నామని దర్జాగా చెప్పుకుంటున్నారు.ఒక్కొక్క బిల్డర్ జి ప్లస్ టు పర్మిషన్ తీసుకుని జి ప్లస్ 7 అంతస్తులను నిర్మించు కుంటూ వెళ్తున్నారు….ప్రభుత్వం మారి నా….అధికారుల తీరు మారలేదని ఈ ప్రాంత ప్రజలు వీరి ఆగడాలపై మండిపడుతున్నారు.గోకుల్ ప్లాట్స్ వెంకటరమణ కాలనీలో అయోమ యం… అంతా గోల్మాల్ గోవిందం ఇక్కడ కడుతున్న అక్రమ కట్టడాలపై జోనల్ కమిషనర్ స్పందిస్తారా అని కొందరు ఎదురుచూస్తున్నారు…కంచే చేను మేసింది అన్న చందంగాతయా రయింది… బల్దియాలోని గోకుల్ ఫ్లా ట్స్ పరిస్థితి… ప్రభుత్వ విభాగంలో
పని చేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగిగా పనిలో ..ఉంటూ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్న.


. వారే కాపాడవలసింది పోయి… డబ్బులకు కక్కుర్తి పడి వచ్చిన జీతాలు సరిపోవు అన్నట్లుగా… అక్రమ సంపాదనకు అలవాటుపడి గోకుల్లో జరుగుతున్న నిర్మాణాలకు చైన్ మ్యాన్లధే ఇష్టారాజ్యంగా వ్యవ హరి స్తున్నారు.బిల్డర్తో ముందుగానే ఒప్పందం కుదిరించు కొని ఫ్లోర్కు 1లక్ష నుండి 2 లక్షలక వరకు అంది న కాడికి దండుకుంటున్నారు.బ హుళ అంతస్తుల నిర్మాణం వ్యవహా రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక కంప్యూటర్ ఆపరేటర్గా చేరిన గడ్డం బాస్ ఆయనతో కలిసి ఉన్న చైన్మ్యా న్ లు బేరాలు మాట్లాడుకుని జిహె చ్ఎంసి లో కిందిస్థాయి నుండి పై స్థాయి వరకు అన్ని తానై చూసు కుంటున్నామనినమ్మిస్తూ,రోజువారిగా లక్షల్లో సంపాదన దండుకుంటూ ఇక్కడ ప్రభుత్వానికి రావలసిన ఖ జానాకు అడ్డుపడుతున్నారని సర్వత్ర వాదనలు ప్రత్యేకంగా చైర్మన్లదే ఎక్కువ హవా నడిపిం చుకుం టుఛ్ఛన్నారని విశ్వాసనీయ వర్గాల సమాచారం.శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఒకప్పుడు గోకుల్ ప్లాట్ల్ శేర్లింగంపల్లి జిహెచ్ ఎంసి పరిధిలోని గోకుల్ ప్లాఏ‍ట్స్లో గత ప్రభుత్వ హయాంలో కొన్నేళ్లు గా జరుగుతూ వస్తున్న అనుమతు లేని అక్రమ కట్టడాలు వందల సం ఖ్యలో పెరిగిపోతుండడం…. క్రెడిట్ అంతా గత ప్రభుత్వానికే దక్కుతు న్నా.డిసెంబర్ 4వ తేదీ నుండి ప్ర భుత్వం మారింది.కానీ ప్రభుత్వ అధికారులు కిందిస్థాయి సిబ్బంది అందరూ పాతవాళ్లే తినడానికి అలవాటు పడిన వారు ప్రభుత్వం మారినా మా పనిలో తేడా లేదు అన్నట్లు నడుచుకోవడం ఇక్కడ చైన్ మ్యాన్ హవా కొనసాగిస్తు న్నారంటే… ఆశ్చర్యంగా ఉంది కదా అయితే ఒకసారి గోల్మాల్ గోకులకు విజిట్ చేయవలసిందే.. గోకుల్ ప్లాట్స్ లో ఇప్పటివరకు జరిగిన జరుగుతున్న కట్టడాలన్నీ అనుమ తులకు మించి నిర్మాణం చేస్తున్న వే….సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు మూడు పువ్వులు
ఆరు కాయలు అన్నట్లుగా వెనుక ఉండి నడిపిస్తున్నార నడంలో ఎటు వంటి సందేహం లేదని మరికొంత మంది వారిపై దుమ్మెత్తి పోస్తున్నా రు.అక్రమ కట్టడాల కోసం నియంత్రిం చేందుకు ఏర్పాటుచేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం రావడం లేదు. ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగు తుంటే రోజు విడిచి రోజు గోకుల్ చుట్టూ ప్రదక్షిణలు చేసు
కునే చైన్మ్యాన్లు ఎక్కడ స్లాబ్ వేస్తున్నారో ముందుగా వాళ్లకి చెల్లించిన తర్వాతే ఇక్కడ స్లాబ్ పడాల్సిందే.. డబ్బులు కడితే ఎన్ని స్లాబ్లూ అయినా వేసుకోవచ్చు. ఇప్ప
టికైనా అనుమతులకు మించి కడు తున్న వారిపై చర్యలు తీసుకోవా ల్సిన అవసరం టౌన్ ప్లానింగ్ అధి
కారులదేనని సర్వత్రావాదనలు విని పిస్తున్నాయి.

అంతస్తుల నిర్మాణాథ్సలు జరుగుతున్న ఈ బిల్డింగులు ఇవే….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *