ఓదెల పెద్దపల్లి జిల్లా నేటిధాత్రి:
ఓదెల మండలం గుంపుల చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తునప్పుడు జమ్మికుంట వైపు నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఒక ఆటో ట్రాలీ ని ఆపి తనిఖీ చేయగా ఆటో ట్రాలీ డ్రైవర్ మొగిలి అనే వ్యక్తి వద్ద ఎలాంటి రసీదులు, పత్రాలు లేనటువంటి రెండు లక్షల 50 వేల రూపాయల నగదును పోత్కపల్లి ఎస్ఐ శ్రీధర్ పట్టుకొని ఫ్లైయింగ్ స్కార్డ్ ఇన్చార్జ్ వరప్రసాద్ కు అప్పగించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమం లో ఎస్సై తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.