BRS Leaders Pay Tribute to Venkatasham’s Father
మండల బి ఆర్ యస్ అధ్యక్షులు వెంకటేశం గారి తండ్రి నర్సింలుకు శ్రద్ధాంజలి
◆-: డీసీఎంఎస్ చైర్మన్ ఎం శివకుమార్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల బి ఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షులు ఎం వెంకటేశం గారి తండ్రి ఇటీవల మరణించిన విషయం విధితమే అయితే వారి.దశ దిన కర్మకు హాజరైన ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చెర్మన్ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తు అశ్రు నయనాలతో వారికి శ్రద్ధదంజలి ఘటించారు.వారితో పాటు పార్టీ ముఖ్యులు ఝరాసంగం మండల బి ఆర్ యస్ పార్టీ యువనాయకులు పరమేశ్వర్ పాటిల్ .ఝార్సంగం సర్పంచ్ బాలరాజ్ తుమ్మన్ పల్లి సర్పంచ్ షేక్ షోహైల్ . ఎంపీ నగేష్ పాటిల్.వెంకటరెడ్డి రాజు మాణిక్యం దత్తు తదితరులు శేషివర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు
