మావోయిస్టు నేత సుధాకర్ కు ఘన నివాళులు
మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర జేబీజేబీజేఎస్ కో ఆర్డినేటర్ మాజీ పీసీసీ జనరల్ సెక్రటరీ నమిండ్ల శ్రీనివాస్
కాజిపేట(వరంగల్ జిల్లా),నేటిధాత్రి:
కాజిపేట్ మండల్ లోని తరాల లపెల్లి గ్రామం చెందిన అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుదీర్ అసువులు బాసారు. గురువారం ఉదయం తరాలపల్లి లోని సారన్నా స్వగ్రమం తరాల పల్లి కీ అయన భాతిక కాయం చేరుకున్నది.

తరాలపల్లి చేరుకొని సారన్నా భాతిక కాయం కు పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన నమిండ్ల శ్రీనివాస్ , మాజీ కార్పొరేటర్ తోట్ల రాజు యాదవ్. మాజీ సర్పంచ్ పుల్యాల యాదవ్ రెడ్డి . గ్రామ పార్టీ అధ్యక్షులు బషీర్ . వేల్పుగొండ చంద్రుడు ఎర్ర గణేష్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుబ్బాక మోహన్ గౌడ్ డేవిడ్ జవాజి రమేష్ మనుపటి రాజు. ఇల్లందుల సంతోష్. రిపీక వినయ్.పోలేపక వినయ్.