ఐడిఓసి కార్యాలయంలో శిక్షణ తరగతులు.

ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ ఏ. సుమన్ మోహన్ రావు డి ఎం ,హెచ్ ఓ.
రాజన్న సిరిసిల్ల టౌన్ నేటిధాత్రి
సిరిసిల్ల పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో
డిస్టిక్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఆన్ నేషనల్ ఎం సి డి
ప్రోటల్ అండ్ ఎన్ పి‌ ఎన్సీడీ పై శిక్షణలో భాగంగా
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా ఆరోగ్య కార్యకర్తలకు బీపీ షుగర్ నోటి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్
గర్భాశయ క్యాన్సర్ మొదలగు వ్యాధులపై శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ తేజ కిరణ్ రెడ్డి
డాక్టర్ ఎం రజిత డిఎంహెచ్వో డాక్టర్ నహిమ జాన్
తాబుద్దిన్ ‌ డాక్టర్ కార్తీక్ డిఇఏంవో బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!