నేటి ధాత్రి:వీణవంక
తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న కారణాలతో ఆర్టీసీ కార్మికులను సర్వీస్ నుంచి రిమూవల్ చేసి నాన్న ఇబ్బందులకు గురి చేస్తున్నారు 400 మంది ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి వచ్చి వాళ్ల బాధలు చెప్పుకున్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క గాధ వింటే కళ్ళకు నీళ్లు వస్తుంది ఇప్పటికే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లాడు ఇంకా సానుకూల స్పందన వస్తదని అనుకుంటున్నా పేద ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా మీ తరఫున ఎమ్మెల్సీగా నేను కొట్లాడుతున్న అని తెలియజేశారు.