Temple Theft in Zaheerabad – Clues Team Investigates
జహీరాబాద్ వెంకటేశ్వర ఆలయంలో చోరీ
◆:- క్లూస్ టీమ్ రంగప్రవేశం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా కాలనిలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో చోరీ జరిగింది. అర్థరాత్రి దుండగులు ఆలయంలో ప్రవేశించి బంగారం, వెండితో పాటు హుండీలలో భక్తు సమర్పించిన నగదును దొంగలించారు. అక్కడి ను పరారు కావాలనుకున్న దుండగులు బీట్ నిర్వహిస్తు పోలీసులను గమనించి నగదు, నగలు వది పారిపోయారు. గురువారం పోలీసులు ఆలయా సందర్శించారు. క్లూస్ టీమ్ రంగప్రవేశం చేసి ఆలయ అధ్యక్షులు నర్సింహా రెడ్డి మాట్లాడుక దుండగులు దోచుకున్న నగదు, సొమ్మును పోలీసులు చూసి వదిలి పారిపోయారని, ఎలాంటి న జరగలేదని చెప్పారు. ఇక ముందు ఇలా జరగకుం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జహీరాబ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
