యువ సమ్మేలానికి బయలుదేరిన నేరెళ్ల గ్రామ యువకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామం నుండి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు దొంతునేని చందర్రావు ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేటలో జరిగే యువ సమ్మేళన సభకు 200 మంది యువకులతో బయలుదేరినారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని యువకులు మేమంతా ఏకతాటిపై ఉండి రానున్న ఎన్నికల్లో మంత్రి రామారావు ని లక్ష ఓ ట్ల మెజార్టీతో గెలిపిస్తామని ఆయన చేసిన అభివృద్ధి పనులే గెలిపించి మళ్లీ ప్రభుత్వం చేపట్టి మన ప్రియత ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేశారు ఎల్లారెడ్డిపేట యువ సమ్మేలానికి బయలుదేరిన గ్రామ శాఖ అధ్యక్షులు కోడూరు శ్రీనివాస్ బి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు అనిల్ గంధం నారాయణ కోల గోపాల్ గ్రామ యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున బయలుదేరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!