సివిల్ అధికారులు కాంట్రాక్టర్ కు డబ్బులు ఇస్తేనే పని

 

గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలములో రామప్ప కాలనీ లో శ్రీ బాలాజీ ల్యాండ్ లూజర్ అసోసియేషన్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్టివ్ 2001 ప్రకారం సోసైటీ ల్యాండ్ లూజర్ 27 మందితో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ 599 2022 సంవత్సరంలో చేసుకున్నాము 2023 లో రామప్ప కాలనీకి సివిక్ కాంట్రాక్టు రావడం జరిగింది ప్రస్తుతం ఇందులో కొంతమంది మాత్రమే భూమి కోల్పోయిన వాళ్లు పనిచేస్తున్నారు. మిగతావాళ్లు కాసులు సొసైటీ అధ్యక్షుడికి సివిల్ అధికారులు కు ముట్టిన వెంటనే సొసైటీ అధ్యక్షుడు పనిలోకి తీసుకోవడం జరుగుతున్నాయి ఇటీవల నాలుగు రోజుల కిందట సివిల్ అధికారులు స్వయంగా రామప్ప కాలనీకి వచ్చి వారి పేర్లు రికార్డులు చేర్చి పనులు పెట్టిపోయినారు ఇట్టి విషయం పలుమార్లు సివిల్ అధికారులకు దృష్టికి తీసుకుపోయిన ఫలితం లేదు ఇటీవల తేదీ 26 9 2023న సివిల్ అధికారులు స్వయంగా రామప్ప కాలనీకి వచ్చి వారు తీసుకున్న కాసులు ఎక్కడ బయటపడతాయో అని అనే భయంతో ముందస్తుగా ఇక్కడ పనిచేసే వర్కర్ వద్ద విచారణ చేపట్టి సివిల్ అధికారులు కు వారి ఉద్యోగ భద్రత సివిల్ సంబంధించిన పనులు పక్కనపెట్టి ఈ కుంభకోణం ఏడ బయటపడుతుందని విషయంతో విచారణ చేపట్టడం జరిగింది ఇట్టి విషయంపై కంపెనీలో పని చేసే విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేయాలి. కానీ వీరికి ఎంక్వైరీ చేయమన్నారని ఇది వారి తప్పులు బయటపడతాయని భయంతో ఈ పని చేసినారు కావున ఇట్టి విషయంపై మరియు సివిల్ అధికారులపై కార్పొరేటర్ స్థాయి అధికారులు తగు చర్యలు తీసుకొని మా భూమినివస్థితులైన మాకు పనులు కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షాన హైకోర్టులో రిపీట్ వేయడం జరుగుతుంది భూనిర్వాసితులంతా అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!