కారేపల్లి నేటి ధాత్రి.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి లోని బస్టాండ్ సెంటర్ సమీపంలో గల పెద్దమ్మ తల్లి దేవాలయంలో పోతురాజు విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంను ఘణంగ నిర్వహించిన గ్రామస్తులు ఈకార్యక్రమంలో పెద్ద మనుషులు తుర్క నారాయణ పెద్దమ్మ తల్లి గుడి స్తలదాత పెద్ద మనుషులు తుర్క రాంబాబు ముదిరాజ్ మేకల మల్లయ్య యాదవ్ పూసపల్లి మల్లయ్య యాదవ్ తాళ్ళురి చంద్రయ్య గౌడ్ పోతు నర్సయ్య ఎస్ సి సెల్ పెద్ద మనుషులు మైప నర్సింహ కే ఉపెందర్ రజకుల పెద్ద మనుషులు గడ్డం కోటి కుమ్మర పెద్ద మనుషులు మణిగోండ ఉపెందర్ వీస్వబ్రహ్మన పెద్ద మనుషులు అద్దంకి వీరభద్రాచారి మేర శ్రీను సూరబోయిన సీతా రామ రెడ్డి ఎన్ ప్రభాకర్ నాయిబ్రహ్మన పద్మ శాలి పెద్ద మనుషులు బిసి కాలనీ నాగయ్య తుర్క రవి పెరిన వేంకటేశ్వర్లు తుర్క కోటేశ్వరరావు బోళ్ళ కొమరయ్య తుర్క సాంబయ్య డోంకెన రవీందర్ గౌడ్ జడల వెంకటేశ్వర్లు జూపల్లి సరోజ సుమారెడ్డి పోతు రాములు తదితర పెద్ద మనుషులు పాల్గొన్నారు.