కష్టాలు వచ్చినప్పుడు పార్టీ అండగా ఉంటుంది.

బిఆర్ఎస్ పార్టీ నాయకుల పరమార్శ.

మల్హర్ రావు-నేటిధాత్రి మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంగం యువజన నాయకుడు మెతుకు సమ్మయ్య తాడిచేర్ల గ్రామం అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో పార్టీ నాయకులు పరామర్శించిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలహర్ రావు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పిఎసిఎస్ చైర్మన్ మల్క సూర్య ప్రకాష్ రావు, మండల మహిళా అధ్యక్షురాలు పంతకాని చంద్రకళ, మండల నాయకులు కోట రవి, రావుల మొగిలి, మండల పార్టీ అధికార ప్రతినిధి. కాలేశ్వరం దేవస్థానం డైరెక్టర్ బండి రాజయ్య, మండల ప్రధాన కార్యదర్శి బూడిద మల్లేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు అన్నమనేని మధుసూదన్ రావు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *