కొడిమ్యాల (నేటి ధాత్రి):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కొడిమ్యాల మేజర్ గ్రామపంచాయతీ ప్రత్యేక బాధితులు స్వీకరించిన జగిత్యాల జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి జరుపుల ప్రతాప్ సింగ్. బాధ్యతలు స్వీకరించిన అధికారిని శాలువాతో సన్మానించిన గ్రామపంచాయతీ ఈవో మహేష్, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.