
పరకాల నేటిధాత్రి
చల్లా ధర్మ రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని గురువారం రోజున హనుమకొండ జిల్లా పరకాల పట్టణం 47వ బూత్ లో మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ ప్రతి ఇంటింటికి తిరుగుతూ చల్లా ధర్మ రెడ్డి గెలిస్తేనే పరకాలకు అనేక అభివృద్ధి పనులు జరుగుతాయని అన్ని రకాల కులమత అనే భేదాలు లేకుండా అందరికీ సమాన అభివృద్ధి అందిస్తాడని ఈనెల 30వ తారీఖున మూడో నెంబర్ పై ఓటు వేసి ముచ్చటగా హైట్రిక్ ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచి మంత్రి కూడా అవుతాడని ఇంకా అభివృద్ధి జరుగుతుందని మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు బోట్ల నరేష్ బూత్ అధ్యక్షులు మేకల దేవేందర్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.