అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి(టౌన్)

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం రోజున గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొన్నారు.అనంతరం భక్తుల తో కలిసి సహవాస భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డిలు
బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీశైలం గౌడ్,స్థానిక కౌన్సిలర్లు బండి రాణి సదానందం గౌడ్,గొర్రె స్రవంతి రాజు,నల్లెల్ల జ్యోతి అనిల్ కుమార్,పసుల లావణ్య రమేష్,మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్,ఏకు రాజు,సోషల్ మీడియా బండి రమేష్ గౌడ్,వార్డ్ అధ్యక్షులు ఏరుకొండ అవినాష్ గౌడ్,గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *