మృతుని కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు

వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు రిసెమిల్ యజమా ని పోలిశెట్టి రాములు
ఆకస్మికంగా మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చు రామ్ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు గోనూరు యాదగిరిగుప్తా ఆ వో పా పట్టణ అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు కలకొండ శ్రీని వాసులు లగిశెట్టి వెంకటేష్ శ్రీధర్ గోకారం రాజు బియ్యం భాస్కర్ సహాయనిధి వైస్ చైర్మన్ కొండూరు మంజులా పురుషోత్తం శ్రీబాలజీ వాకింగ్ టీము సబ్యులు పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!