ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి
ఇబ్రహీంపట్నం నేటి ధాత్రి:
మండలంలోని వర్షకొండ గ్రామంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొల్లెవైన శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాని కంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పదని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటుందని మరియు మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని తొందర తొందరగా కొనుగోలు చేస్తుందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా జాగ్రత్త పడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగ ధ్యావత్ విజయ్. మరియు కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు,