రైతు మనస్థాపం చెంది ఆత్మహత్య.

Frustration

రైతు మనస్థాపం చెంది ఆత్మహత్య.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని శాంతినగర్ గ్రామానికి చెందిన రైతు 11-03-2025 మంగళవారం రోజున శాంతినగర్ గ్రామం నుండీ మోత్కూరి సారయ్య అనునతడు తనాకొడుకు ఐనా మోత్కూరి కుమారస్వామి వయస్సు 35 సంలు అనునతడికి వివాహం జరిగి ఒక కొడుకు కూతురు సంతానం, తనకు గల 3 ఎకరాల భూమి లొ గత రెండు సంవత్సరం ల నుండి పత్తి మరియు మిర్చి పంటావేయగా పంట సరిగా రాక పెట్టిన పెట్టుబడి ఎల్లకా చేసిన అప్పులు పెరిగి వాటిని ఎలా తీర్చాలానే బాధతో మనస్తాపం చెంది తన చేను వద్దకు పోయి మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని దరఖాస్తూ ఇవ్వగా కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నాము అని 2వ ఎస్సై
ఈశ్వరయ్యతెలిపారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!