తంగళ్ళపల్లి నే టి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన పాక్స్ డైరెక్టర్ మీరాలా భాస్కర్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోలు తీరు జరిగే నిర్వాహకులను అడిగి తెలుసుకున్నామని రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో అమ్ముకొని మద్దతు ధర పొందులని రైతులకు విజ్ఞప్తి చేశారు అలాగే రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలియజేస్తూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే రైతులు విక్రయించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఏవో సంజయ్ లక్ష్మణ్ రైతులు అమాలి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన డైరెక్టర్…
