గుడి నిర్మాణం పూజ ప్రారంభం

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లి గ్రామం లో
ధనసారి వంశీయిల వారి ఇలావేల్పు శ్రీ సడలమ్మా గుడి నిర్మాణం పూజ కార్యక్రమం జంగాలపల్లి గ్రామం లో నిర్వహించరు ఈ కార్యక్రమం లో ధనసారి సారయ్య మాజీ ఉప సర్పంచ్.సుధాకర్ సమ్మయ్య రవితేజ.అలెం అశోక్. అనిల్ ఈసం నాగశ్వరావు.కేశవ్ రావు.బాబురావు.అరుణ్. వినోద్ వెంకటమ్మ.కమల.పద్మ. స్వాతి.ప్రమీల గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *