తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ యూత్ ఇన్చార్జ్ చుక్క శేఖర్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 186వ బూత్ లో ఇంటింటా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్.కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అలాగే ఎంతో ఉన్నత విద్యావంతుడైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించి అభివృద్ధిలో ముందు ఉంచాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి నందగిరి హనుమాన్లు మైనార్టీ నాయకులు ఎండి హమీద్ ఎండి సలీం నస్రిన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు