కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 16
ఈరోజు గాంధీ భవన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ముక్క్యమంత్రి అయ్యి రెండు నేలలు అయినందునా హమీలు ఇచ్చినo నేరవేర్చుతున్నామని నీనాధంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యస్సీ విబాగం అద్యక్షులు పత్తి కుమార్ తయారు చేసిన వాలుపోస్టరు ని ఆవిష్కరించిన రాష్ట్ర కాంగ్రెస్ యస్సీ విభాగం అద్యక్షులు నగరిగారి ప్రీతం ,ఈకార్యక్రమములో జిల్లా వై ఎస్ చైర్మన్ మధుమోహన్ మధుకర్దబ్బెట రమేష్ కన్వీనర్ సాయికిరణ్ జల్లా శివ కుమార్ శ్రీనివాస్ గౌడ్ బింగి లక్ష్మీనారాయణ నవీన్ శివ తధీతరులు పాల్గొన్నారు పత్తీ కుమార్ మట్లాడుతూ రేవంతన్న పాలనలో పెద మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుంది అని అన్నారు రాబోయే పార్లమెంట్ యెన్నికల్లో రేవంతన్న సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపి స్థానాలు కైవసం చే సుకుంటున్నదనీ పత్తీ కుమార్ అన్నారు