నెన్నల్ మండలం నేటిదాత్రి:
నెన్నల మండలం లోని అవడం నుండి చిత్తాపూర్ గ్రామమునకు వెళ్ళే రోడ్డు పూర్తిగా చెడిపోయి రోడ్డు పక్కన గ్రావెల్ లేక పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది ఈ రోడ్డు గుండా ప్రయనిచాలి అంటే ప్రయాణికులు ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని ప్రయాణం సాగించాల్సినదే మూల మలువు పైగా రోడ్డు సరిగ్గా లేకపోవడం వాళ్ళ తరుచుగా ఇక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నాయి వాహన దారులు బండి అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు ,వెంటనే ప్రభుత్వం స్పందించి రోడ్డు సరిగ్గా వేయాలని చిత్తాపూర్ ప్రజలు కోరుతున్నారు