కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి ముఖ్యమంత్రి ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

వనపర్తి నేటిదాత్రి;
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం ఫిర్యాదులను ప్రజావాణి ద్వారా వచ్చిన వాటిని అదేవిధంగా ముఖ్యమంత్రి ద్వారా వనపర్తి జిల్లా కు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నoదలాల్ ప వా ర్ అధికారులను ఆదేశించారు . జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు . జిల్లా అధికారులు ఫిర్యాదారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *