గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు తెలిసింది వివరాలకు వెళ్తే భాష బోయిన బాలరాజు కుమారుడు భాష బోయిన రాహుల్ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో వారి ఇంటిలో కూలర్ వైర్ పవర్ బోర్డులో ప్లగ్గు పెడుతుండగా విద్యుత్ షాక్ రావడంతో బాలుడు అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు బాలుడు మృతితో నగరంపల్లి గ్రామంలో శోకసముద్రంలో మునిగిపోయింది