తీన్మార్ మల్లన్నకు ఓటు వేసిన అందరికి కృతజ్ఞతలు

జాడి వెంకటేశ్వర్లు

గంగారం, నేటిధాత్రి :

మహబూబాబాద్ జిల్లా గంగారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతు
ఉమ్మడి వరంగల్ నల్గొండ మరియు ఖమ్మం జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ప్రతి ఒక్క పట్టభద్రుడికి కృతజ్ఞతలు గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకున్న పాపన పోలేదని నోటిఫికేషన్ లు ఇచ్చినంటే ఇచ్చి మళ్ళీ వారే వాటి మీద కేసులు వేస్తూ కాలయాపన చేస్తూ నిరుద్యోగులను చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేసిందని అందుకే ప్రజలు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ తోనే వారి అభివృద్ధి సాధ్యం అని నిరుద్యోగులను ఉద్యోగులు గా చేస్తారాని అది ఒక్క కాంగ్రెస్ కె సాధ్యంమని నమ్మి రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ నీ భారీ మెజారిటీ తో గెలిపించారో అలాగే తీన్మార్ మల్లన్న కు నిరుద్యోగ యువత పట్టం కడతారని ఆశిస్తున్నామని అని రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండ నెరవేరుస్తుందని అని అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!