Phule Jayanti Celebrations in Wanaparthy
బీసీ సమాజానికి ధన్యవాదములు “
# మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహ కార్యక్రమాల నిర్వహణ శాశ్వత కమిటీ యాదాద్రి భువనగిరి
యాదాద్రి నేటి ధాత్రి:
మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని పూలే చౌరస్తాలో జయంతి కార్యక్రమానికి ప్రభుత్వ తరఫున హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారికి జిల్లా గౌరవ అడిషనల్ కలెక్టర్స్ మరియు ఆర్డీవో భువనగిరి ఎమ్మార్వో బీసీ వెల్ఫేర్ అధికారిని మరియు మున్సిపల్ చైర్పర్సన్ మరియు పాలకవర్గం
బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి సిపిఐ సిపిఎం పార్టీ వివిధ కుల సంఘాల అధ్యక్షులు మున్సిపల్ సిబ్బంది పోలీస్ శాఖ వారు తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులకు ఈ యొక్క జయంతి కార్యక్రమాల ఆహ్వాన కమిటీ కన్వీనర్ కో కన్వీనర్లకు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులకు వివిధ రాజకీయ పార్టీ బీసీ ప్రతినిధులకు మాజీ మున్సిపల్ చైర్మన్ లకు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లకు వివిధ దళిత సంఘాల నాయకులకు సబ్బండ బీసీ వర్గాలకు కళాకారులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేస్తున్నాం.ధన్యవాదములతో . మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహ కార్యక్రమాల నిర్వహణ శాశ్వత కమిటీ భువనగిరి.
మాటూరి అశోక్ ,కొత్త బాలరాజు ,గొట్టిపాములు బాబురావు,అధికం లక్ష్మీనారాయణ గౌడ్,
డి ఎల్ ఎన్ గౌడ్ ,దేవరకొండ నరసింహ చారి,ఎరుకల వెంకటేష్ గౌడ్, అశోక చారి ,సర్వే శ్రీనివాస్ గౌడ్,
రత్నాపురం పద్మ ,
కాదురీ అచ్చయ్య,
పెంట నరసింహ, పిట్టల బాలరాజ్ ,బెండ శ్రీకాంత్.
