పరకాల నేటిధాత్రి
మంగళవారం రోజున హైదరాబాద్ యశోద ఆసుపత్రి లో వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మెరుగు శివ తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స పొంతున్నందున శివ తండ్రిని పరామర్శించి కోలుకుంటారని దైర్యం చెప్పి మనోధైర్యాన్ని నింపిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.