ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 25
ఉప్పల్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరములో పాల్గొన్నా. మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు పత్తీ కుమార్ ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మధు మోహన్ ముఖేందర్ బాల నర్సింహ సింగం కిరణ్ పాతకోటి రామలింగం విజయ్ సాయి సాల్మన్ తదితరులు పాల్గొన్నారు