ముగ్గులతో తీర్చిదిద్దిన మహిళా పోలీసు అధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కాశీనాథ్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా అందమైన ముగ్గుల ఘనంగా నిర్వహించారు.జహీరాబాద్ నియోజకవర్గ రూరల్ మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల ముగ్గులు వేసి పోలీస్ స్టేషన్లో ప్రాంగణం అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎస్ఐ కాశీనాథ్ ఆయన మాట్లాడుతూ, పోలీస్ విభాగంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, విధి నిర్వహణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటు పాలు కార్యక్రమాలు
నిర్వహించారు సంక్రాంతి పండుగ మహిళా పోలీసులకు మరియు ప్రజలకు పోలీసు అధికారులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ముగ్గులలో సైబర్ క్రైమ్ అవగాహన చైనా మాంజా మద్యం సేకరించి వహానము నడపరాదు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సేఫ్టీ హెల్మెట్ అవగాహన హోదా చిన్నదైనా బాధ్యతలు వహించాలి ఈ ముగ్గులలో మరిన్ని అవగాహనలు ఉన్నాయి ప్రజలు ఈ అవగాహన దృష్టిలో పెట్టుకొని పాటించగలరన్నారు,
