
రెండో రోజు ఘనంగా శ్రీ మద్ రామాయణ మహా యాగం.
రెండో రోజు ఘనంగా శ్రీ మద్ రామాయణ మహా యాగం మందమర్రి నేటి ధాత్రి శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి రజతోత్సవ వేడుకల సందర్భంగా మిథిలా ప్రాంగణంలో సోమవారం రమణీయంగా సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. యాగశాలలో తీర్థ గోష్టి ప్రారంభించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి అనంతరం మిథిలా ప్రాంగణంలో శ్రీ సుదర్శన నారసింహ యాగం ఆరంభానికి మంగళ శాసనం అందించారు. అజ్ఞానం అనే అంధకారాన్ని…