
బడుగు బలహీన వర్గాలకు న్యాయం.
బిల్లుల ఆమోదంతో… బడుగు బలహీన వర్గాలకు న్యాయం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టసభల్లో ఆమోదం సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,పిసిసి సభ్యులు దశ్రు నాయక్, శాసనసభలో బీసీ రిజర్వేషన్,ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించిన సందర్భంగా నేడు కేసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి…