
విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి.
విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి ధరణి చేతిలో చిక్కుకున్న భూములకు విముక్తి రైతులను హరిగోశపెట్టిన ధరణి నీ బంగాళాఖాతంలో పాతర భూభారతి పోర్టల్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి కేసముద్రం/ నేటి ధాత్రి కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో అమీనాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి జిల్లాకాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన…