
వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం..
వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం సిరిసిల్ల (నేటి ధాత్రి): శాతవాహన విశ్వవిద్యాలయం గురువారం 20.3.2025 రోజున ప్రకటించిన 1, 3, 5 సెమిస్టర్ ఫలితాలలో సిరిసిల్ల జిల్లాలోని వికాస్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ విద్యార్థులు జిల్లా మరియు యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఇందుకుగాను సిరిసిల్ల జిల్లా ఎస్. పి మహేష్ బి. గితే కళాశాల విద్యార్థులను శాలువా, మెమెంటో తో సత్కరించారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ గుగ్గిళ్ళ జగన్…