Vijayawada

వేతనాల పెంపుకై మార్చి 10న అంగన్వాడీల ఛలో విజయవాడ..

వేతనాల పెంపుకై మార్చి 10న అంగన్వాడీల ఛలో విజయవాడ.. తిరుపతి నేటిధాత్రి : అంగన్ వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం, వేతనాల పెంపుకై మార్చి 10వ తేదీన ఛలో విజయవాడ, మహాధర్నా కార్యక్రమాలను చేపట్టనున్నట్టు, కార్యక్రమ జయప్రదానికై సిఐటియు తరపున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తున్నట్టు కందారపు మురళి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 42 రోజులపాటు అంగన్ వాడీ సిబ్బంది ఆంధ్ర రాష్ట్రంలోని యావత్తు స్కూళ్ళను మూసివేసి ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్నారని కందారపు మురళి…

Read More
International Women's Day

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2025 మార్చ్ 9వ తేదీన విజయవాడలో శ్రీ శ్రీ కళావేదిక నిర్వహిస్తున్న ఆమెకు వందనం కార్యక్రమంలో నారీ రత్న అవార్డుకు ఎంపికైన భద్రాచలవాసి ఎర్రంశెట్టి పూర్ణిమ. భద్రాచలం నేటి ధాత్రి మన భద్రాచల మహిళ.. తెలుగు పండిట్, మోటివేషనల్ స్పీకర్, సైకాలజీ కౌన్సిలర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం జిల్లాకమిటీ మెంబర్, పూర్ణిమ పార్లర్ కం లేడీస్ కార్నర్ నిర్వాహకురాలు అయిన ఎర్రంశెట్టి పూర్ణిమ భద్రాచల పరిసర ప్రాంతాలలోని గిరిజన పాఠశాలలు,…

Read More
error: Content is protected !!