vidyuth thigalu thagili okari mruthi, విద్యుత్ తీగలు తగిలి ఒకరి మృతి
విద్యుత్ తీగలు తగిలి ఒకరి మృతి వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ భూమి ఫినిషింగ్ తీగలు గుచ్చుకుని ఒకరు మృతిచెందారు. మృతుడు ఎండి యాకూబ్ (40) అని, అతడు నందనం గ్రామవాసిగా గుర్తించారు.