
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. #రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు. నర్సంపేట,నేటిధాత్రి: ఈ 20 న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో సన్నాహాక సమావేశం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నమిండ్ల…