
దోపిడి పాలకులకు వామపక్ష ఐక్యతే ఏకైక మార్గం.
దోపిడి పాలకులకు వామపక్ష ఐక్యతే ఏకైక మార్గం ఓంకార్ పీడిత ప్రజల మహాశక్తి ఎంసిపిఐ(యు)జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ ప్రారంభ సభలో పాల్గొన్న వామపక్ష సామాజిక రాష్ట్ర నేతలు వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి: దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలకు మతోన్మాద దోపిడీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం వామపక్ష సామాజిక శక్తుల ఐక్య ఉద్యమాలు అని ఎంసిపిఐ యు జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్…