
పిడుగు పడి రెండు ఎడ్లు మృతి.
*పిడుగు పడి రెండు ఎడ్లు మృతి గంగాధర నేటిధాత్రి : https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br మండలానికి చెందిన కాచిరెడ్డిపల్లి గ్రామంలో అకాల వర్షాలతో కూడిన ఈదురు గాలులతో పిడుగు పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు దేశేట్టి లక్మివీరమల్లయ్యకు చెందిన రెండు ఎడ్లు మృతి చెందాయి. ఈ ఎడ్ల విలువ దాదాపు రూ.2 లక్షలుగా ఉంటుందని రైతు వాపోయారు. పిడుగు ఒక్కసారిగా పడడంతో ఎడ్లు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాయి. రైతు…