
నిరుపేదను నమ్మించి పట్టా పొలం కాజేశారు.
“నిరుపేదను నమ్మించి పట్టా పొలం కాజేశారు” “మోసం చేశారని అడిగితే.. చంపుతామని బెదిరింపు” “పొలం ఇప్పించి.. న్యాయం చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు” బాలానగర్ /నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామానికి చెందిన చిన్న యాదమ్మకు అదే గ్రామంలో సర్వేనెంబర్ 677లో, 38 గుంటల పట్టా పొలం ఉంది. అదే గ్రామానికి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు యాదమ్మకు మాయ మాటలు చెప్పి పట్టా పొలాన్ని…