In-charge

తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది.

తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది – సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల (నేటి ధాత్రి):     టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయిందని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే…

Read More
Holi

అంబరన్ని అంటిన హోలీ సంబరాలు.

బెల్లంపల్లి బాబు క్యాంప్ బస్తీలో అంబరన్ని అంటిన హోలీ సంబరాలు. బెల్లంపల్లి నేటిధాత్రి : హోలీ పండుగ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో బాబు క్యాంప్ బస్తీ సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగంగా వైభవంగా హోలీ పండుగ జరుపుకున్నారు పండుగను సంతోషంగా బస్తీ వాసులు పెద్దలు చిన్నారులు పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంతోషాన్ని రంగులతో హోలీ పండుగ జరుపుకున్నారు.వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోట.శ్రీను సామల…

Read More
error: Content is protected !!