
రసాభాసగా మారిన ప్రజాభిప్రాయ సేకరణ.!
రసాభాసగా మారిన ప్రజాభిప్రాయ సేకరణ.. .. 40 ఫీట్ల రోడ్డు ఒప్పుకోమంటున్న బాధితులు.. రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్): రామయంపేట మెదక్ రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు మంజూరైన రోడ్డు 40 ఫీట్ల వెడల్పుతో వేయడం మానుకోవాలని బాధితులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని మహంకాళి దేవస్థానంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు వ్యాపారులు, ఇండ్లను కోల్పోతున్న బాధితులు పాల్గొన్నారు. 40…