Exam

పరీక్ష కేంద్రల వద్ద పటిష్ట బందోబస్తు..

పరీక్ష కేంద్రల వద్ద పటిష్ట బందోబస్తు..   రామాయంపేట మార్చి 29 నేటి ధాత్రి (మెదక్)   పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల వద్ద రామాయంపేట పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు కాకుండా ఎవరు వచ్చిన లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. మాస్కాపింగు పాల్పడకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల మాస్ కా పింకు అవకాశం ఉండదని మంచి లక్ష్యంతో చదువుకొని ఉత్సాహంగా…

Read More
error: Content is protected !!