
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం.
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు రవి పటేల్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి: జయశం కర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ టీం సభ్యుల ఆహ్వానం మీద పర్యటించడం జరిగింది గ్రామంలో పలువురు ఆరోగ్య సమస్యలపై రవి పటేల్ వారి కుటుంబాలను కలిసి మాట్లాడడం జరిగింది గ్రామంలో కొడారీ స్వరూప కొడుకు అనిరుద్ యూరినరీ…