పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

తోలి ఏకాదశి సందర్భంగా జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలో గల శ్రీ పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పరమేశ్వరుని దర్శనం చేసుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు,ఈ కార్యక్రమంలో చంద్రకాంత్ రెడ్డి,చల్లా శ్రీనివాస్ రెడ్డి,చెంగల్ జైపాల్,ప్రభాకర్ రెడ్డి,యం.జైపాల్,నరసింహా రెడ్డి,భరత్ రెడ్డి,శ్రీనివాస్, నాగు,మారుతీ,అనిల్,దిలీప్, తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version