తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత మేడం గారి సూచన మేరకు తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో. డాక్టర్ స్నేహ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అనుమానితులకురక్త పరీక్షలు చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు దయాగ్నొస్టిక్సెంటర్లో .అరుదుగా చేసే ఈ పరీక్ష ఎప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం సంతోషంగా ఉందని ఈ పరీక్ష ద్వారా ఇనాక్టివి టిబి తెలుసుకోవడం ద్వారా ముందస్తు క్షయ వ్యాధికి గురికాకుండా ప్రివెంట్ చేయవచ్చని ఈ గ్ర పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి పూర్తిగా మూడు రోజులపాటు 12 .డోసులు వారం చొప్పున మందులు ఇవ్వడం జరుగుతుందని తెలుపుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోక్షయ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకు టిబి లేటెంట్ ఇన్ఫెక్షన్ ఈ గ్రా రక్త పరీక్షలు నిర్వహించారు. సుమారు పదిమంది అనుమానితుల నుండి రక్త నమూనాలను తీసి టీ హబ్ కి పంపించారు. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ టిబి ల్యాబ్ సూపర్వైజర్ నాగరాజు. సూపర్వైజర్ ప్రమీల. హెల్త్ అసిస్టెంట్ సతీష్. ఏఎన్ఎం జ్యోతి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
