పాపాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మఇండ్లుప్రారంభోత్సవం..

పాపాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మఇండ్లుప్రారంభోత్సవం..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లిగ్రామంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణంలో భాగంగా నేడు పాపాయిపల్లి గ్రామంలో లబ్ధిదారులు అంబటి రామవ్వకుచెందిన. ఇల్లును ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు స్వరూప.తిరుపతిరెడ్డి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగంప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగిందని ప్రజా ప్రభుత్వం లో. పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందుతాయని. అర్హులై ఉండి ఇల్లు రాని వారికి కూడా రెండో పేజ్ లో తప్పకుండా మంజూరు అవుతాయని తెలియజేస్తూ ఇప్పటివరకు ఇల్లు మొదలు పెట్టనివారు త్వరగా మొదలు పెట్టాలని మండలంలోని. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినవాళ్లు త్వరగా మొదలు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్. నేరెళ్ల నరసింహం గౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్. హౌసింగ్ ఏఈ. హమీద్. గ్రామ సెక్రెటరీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు.పొన్నాల పరశురాములు. కల్లె పల్లి తిరుపతిరెడ్డి. ఆరేపల్లి .బాలు. తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి. చిన్న లింగాపూర్. మాజీ ఎంపిటిసి.బై రీ నేని రాము. శ్రీకాంత్ గౌడ్. బాలసాని శ్రీనివాస్. మునిగల. రాజు. వేల్పుల సాయి ప్రసాద్. నరసయ్య గౌడ్. గుగ్గిల భరత్ గౌడ్. ఎడ్ల తిరుపతి. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version