దుర్గామాత స్వాములకు బిక్ష ఏర్పాటు..

దుర్గామాత స్వాములకు బిక్ష ఏర్పాటు..

నిజాంపేట, నేటి ధాత్రి

 

మండల కేంద్రంలో దుర్గామాత దీక్ష తీసుకున్న స్వాములకు బుధవారం గ్రామానికి చెందిన జిపి.స్వామి స్వగృహంలో అన్నదాన బీక్షను స్వాములకు అందించారు.ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు చల్మెటి నాగరాజు, ఉపాధ్యక్షులు తుమ్మలి రమేష్, కోశాధికారి బజార్ చిన్న తిరుమల్ గౌడ్, లచ్చపేట రాములు గౌడ్, సదాశివలింగం, నాయిని వెంకటేశం,సిద్ధరాంరెడ్డి, రంజిత్ గౌడ్, నాయిని లక్ష్మణ్, నవీన్,శివ,కర్ణాకర్,వినయ్ గౌడ్,మహేష్,ప్రశాంత్, బూరుపల్లి శివకుమార్,చంద్రకాంత్ గౌడ్, దుర్గామాత స్వాములు తదితరులు పాల్గొన్నారు.

నైన్ పాకలో హనుమాన్ స్వాముల శోభయాత్ర.

నైన్ పాకలో హనుమాన్ స్వాముల శోభయాత్ర.

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లో నీ నైన్ పాక గ్రామంలో మంగళవారం రోజున హనుమాన్ మాలదారులు గ్రామం లో నగర సంకీర్తన కార్యక్రమం* ని అంగరంగ వైభవం గా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా హనుమాన్ స్వాములు గ్రామం లోని అన్ని పురావిధుల గుండా హనుమాన్ వేశాధారణలో రామనామా స్మరణ చేస్తు చప్పుళ్లతో అంజన్న స్వామి ల గంతులు వేస్తూ రామ నమా స్మరణ తో జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి స్వామి,దేవస్థాన హనుమాన్ స్వాములు,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version